వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు తమిళనాడు ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వారానికోసారి చికెన్ బిర్యానీ అందించే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది.
ప్రస్తుతం పరిశీలనలో ఉన్న ఈ ప్రతిపాదన అమలైతే విద్యార్థుల హాజరు శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే ఈ పథకాన్ని 11, 12 తరగతులకూ విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Loading comments...
