Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాక్షికి స్వర్ణ పంచ్ విజయం

Follow Udayam Digital on Google
లక్ష్మి దేవి Aug 01, 2026 9:53 PM ఆల్ ఇండియా క్రీడలు
సాక్షికి స్వర్ణ పంచ్ విజయం - Udayam Digital
కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారత మహిళా బాక్సర్లు స్వర్ణాల పరంపర కొనసాగిస్తున్నారు. మహిళల 51 కేజీల విభాగంలో సాక్షి చౌదరీ ఇంగ్లండ్‌కు చెందిన రూబీ వైట్‌ను 5-0తో ఓడించి పసిడి పతకం సాధించారు. మహిళల 60 కేజీల విభాగంలో ప్రియా గంగాస్‌ కూడా స్వర్ణం గెలిచారు. దీంతో భారత్‌ స్వర్ణాల సంఖ్య 10కు, మొత్తం పతకాల సంఖ్య 33కు చేరింది.

Comments

G
Loading comments...