వార్తలకు తిరిగి వెళ్లండి

తహశీల్దారు కార్యాలయం నుండి ప్రజలు నివాస ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలన్న GO 592ను తక్షణం ఉపసంహరించుకోవాలని లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ డిమాండ్ చేశారు.
గురువార విజయనగరం లోని లోక్సత్తా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ సామాన్య గ్రామీణ ప్రజలకు ఈ విధానం ఇబ్బందికరమని, సచివాలయం వదిలి MRO కార్యాలయం చుట్టూ తిరగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
Comments
Loading comments...

