వార్తలకు తిరిగి వెళ్లండిగణపయ్య హుండీ కానుకలు SHRUTHI Sep 19, 2026 9:57 AM జాతీయంGeneral00SaveShareముంబైలోని ప్రసిద్ధ లాల్బాగ్చా రాజా గణేష్ మండలికి తొలి మూడు రోజుల్లోనే రూ.3.18 కోట్ల విలువైన విరాళాలు అందాయి. భక్తులు హుండీ ద్వారా భారీగా నగదుతో పాటు బంగారం, వెండి ఆభరణాలను కానుకలుగా సమర్పించారు. 0 0 Save Share CommentsGPostLoading comments...