వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ నగర్ కాలనీలో గణేష్ నవరాత్రుల 7వ రోజు వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ప్రసాద్, ప్రవీణ్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Comments
Loading comments...

