వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని 5,749 మంది పోలీసులతో బందోబస్తు!
15 వేలకుపైగా గణేష్ ప్రతిమలు.. 27 ప్రాంతాల్లో నిమజ్జన ఏర్పాట్లు
5 వేల సీసీ కెమెరాలు.. ఏఐ డ్రోన్లతో నిఘా
ట్రాఫిక్ నియంత్రణకు 1,200 మంది సిబ్బంది.. 24 గంటల కంట్రోల్ రూమ్లతో పర్యవేక్షణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు
Comments
Loading comments...

