వార్తలకు తిరిగి వెళ్లండి

బాల్కొండ గంజాయి సేవిస్తున్న 8 మంది యువకులు శనివారం బాల్కొండ ఎస్సై శైలేందర్ ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు.
పోలీస్ స్టేషన్కు చేరుకున్న వారు గంజాయి సేవిస్తున్నట్లు అంగీకరించి, తమను రీహాబిలిటేషన్ సెంటర్కు పంపించాలని కోరారు. మార్పునకు సిద్ధమైన యువకులను ఎస్సై అభినందించారు.
Comments
Loading comments...

