వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా గాంధారి మండలం నేరల్తండాకు చెందిన ముగ్గురు కౌలుదారులు కలిసి మండల కేంద్రానికి చెందిన ఓ రైతు వ్యవసాయ క్షేత్రంలో గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
సుమారు 400 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని, నిందుతులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు.
Comments
Loading comments...

