వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి గంగాపుత్ర కాలనీలో పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు. నూతన డ్రైనేజీ లైన్ ఏర్పాటు, చెట్ల కొమ్మల తొలగింపు, సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. అరుణ్, గిరి, సాజిద్, ఉన్నారు.
Comments
Loading comments...

