వార్తలకు తిరిగి వెళ్లండి

డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా పవన్ కళ్యాణ్ దృఢమైన అడుగులు వేస్తున్నారని జనసేన ప్రధాన కార్యదర్శి , ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నాగబాబు అన్నారు .
జనసైనికులు గిరిజన గ్రామాలకు వెళ్లి సమస్యలను తెలుసుకుని అండగా నిలవాలని సూచించారు . ప్రతి ప్రత్యేక సందర్భంలో మొక్క నాటి పచ్చని వారసత్వాన్ని అందించాలని పిలుపునిచ్చారు .
Comments
Loading comments...

