వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలంలోని గడ్కోలు గ్రామంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పోస్టర్లు ఆవిష్కరణ చేశారు.ఏఐకేఎంఎస్ జాతీయ 4వ, మహాసభలు సెప్టెంబర్ 28, 29, 30 తేదీ లలో ఖమ్మం జిల్లా కేంద్రంలో మహాసభలు నిర్వహిస్తున్నామని చెప్పారు .
రైతు కూలీలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఏఐకేఎంఎస్ నాయకులు కోరారు. జిల్లా నాయకులు ఉన్నారు .
Comments
Loading comments...

