వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తూరు మున్సిపాలిటీ పాత మున్సిపల్ కార్యాలయం వద్ద రేపు సాయంత్రం 6 గంటలకు యువజన యూత్ ఆధ్వర్యంలో గణేశ్ ఆగమన్ శోభాయాత్ర నిర్వహించనున్నారు.
వేడుకకు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శోభాయాత్రను విజయవంతం చేయాలని యువజన యూత్ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

