Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశ్‌ విగ్రహాల ధరల మోత

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 10, 2026 8:43 PM ఆల్ ఇండియా జాతీయ
గణేశ్‌ విగ్రహాల ధరల మోత - Udayam
గణేశోత్సవాలు సమీపిస్తున్న వేళ ఈసారి విగ్రహాల ధరలు 20–30 శాతం పెరిగే అవకాశముందని తయారీదారులు చెబుతున్నారు. మట్టి, రంగులు, ఇనుప చువ్వలు, వెదురు, కార్మికుల వేతనాలు, స్థలాల అద్దెలు పెరగడమే ఇందుకు కారణమంటున్నారు. నీటి కొరతతో వర్క్‌షాపులు ట్యాంకర్లపై ఆధారపడటం అదనపు భారంగా మారింది. ముడిసరుకుల రవాణాలో ఆలస్యం కూడా తయారీ వ్యయాన్ని పెంచుతోందని పేర్కొంటున్నారు.

Comments

G
Loading comments...