వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశోత్సవాలు సమీపిస్తున్న వేళ ఈసారి విగ్రహాల ధరలు 20–30 శాతం పెరిగే అవకాశముందని తయారీదారులు చెబుతున్నారు. మట్టి, రంగులు, ఇనుప చువ్వలు, వెదురు, కార్మికుల వేతనాలు, స్థలాల అద్దెలు పెరగడమే ఇందుకు కారణమంటున్నారు.
నీటి కొరతతో వర్క్షాపులు ట్యాంకర్లపై ఆధారపడటం అదనపు భారంగా మారింది. ముడిసరుకుల రవాణాలో ఆలస్యం కూడా తయారీ వ్యయాన్ని పెంచుతోందని పేర్కొంటున్నారు.
Comments
Loading comments...

