వార్తలకు తిరిగి వెళ్లండి

గీత కార్మికుడి కుమారుడు చెన్నబోయిన నాగరాజు పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి పుర కమిషనర్గా ఎదిగారు. టీఎస్పీఎస్సీ పరీక్షలో 14వ ర్యాంకు సాధించి శానిటరీ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం ప్రారంభించారు.
తర్వాత కానిస్టేబుల్గా ఎంపికై, అనతి కాలంలోనే పుర కమిషనర్గా పదోన్నతి పొందారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు ప్రణాళిక, పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు.
Comments
Loading comments...

