వార్తలకు తిరిగి వెళ్లండి

దౌల్తాబాద్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి బి.సౌజన్య ప్రజలు చట్టాలపై అవగాహన పెంచుకుని ఉచిత న్యాయ సేవలు, లోక్ అదాలత్, మధ్యవర్తిత్వ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
ప్రభుత్వ పథకాలు, మహిళలు, చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగుల హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, రైతులు నాణ్యమైన విత్తనాలు, ఆధునిక సాగు పద్ధతులు అనుసరించాలని ఆమె తెలిపారు.
Comments
Loading comments...
