వార్తలకు తిరిగి వెళ్లండి

మహదేవపూర్ అటవీ డివిజన్లో భూగర్భ జలాల పరిరక్షణ, పచ్చదనం పెంపు లక్ష్యంగా అటవీ శాఖ భారీగా జల సంరక్షణ పనులు చేపట్టింది. పెర్కోలేషన్ ట్యాంకులు, చెక్ డ్యామ్లు, కందకాల నిర్మాణంతో నీటి నిల్వలు పెరుగుతున్నాయి.
కాటారం, మహదేవపూర్, పలిమెల, పెగడపల్లి రేంజ్లలో వందల సంఖ్యలో నీటి నిర్మాణాలు చేపట్టారు. దీంతో వన్యప్రాణులకు నీటి లభ్యత పెరిగి, అవి జనావాసాల్లోకి రావడం తగ్గిందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

