వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ ఆనంద్ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాఖ పనితీరు అధ్వానంగా ఉందని మండిపడ్డారు.
సమాచారంతో రాకుండా గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని సీడీపీఓలపై అసంతృప్తి వెలిబుచ్చారు. కో ఆర్డినేటర్ రఘును సస్పెండ్ చేయాలని, నిర్లక్ష్య అధికారులకు ఛార్జ్మెమోలు ఇవ్వాలని ఆదేశించారు.
Comments
Loading comments...

