వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలోని హౌజింగ్బోర్డు కాలనీలో ఎన్పీడీసీఎల్ ఏర్పాటు చేసిన 1 మెగావాట్ సోలార్ ప్లాంట్లోకి వరద నీరు చేరింది. రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్లాంట్ లోతట్టు ప్రాంతంలో ఉండటంపై గతంలోనే హెచ్చరికలు వచ్చినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి.
ఇటీవల కురిసిన వర్షాలకు ప్లాంట్లోని నియంత్రిక గద్దె వరకు నీరు చేరింది. భారీ వర్షాలు కొనసాగితే పరికరాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Loading comments...
