వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కం చెరువు, ఎన్నికల కమిషన్ కార్యాలయం, హెచ్సీయూ సమీపంలోని ముంపు ప్రాంతాలను హైడ్రా కమిషనర్ మరియు శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ సంయుక్తంగా పరిశీలించారు. నీటి నిల్వ సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రాకపోకలకు ఆటంకం కలగకుండా డ్రైనేజీ వసతులను సమీక్షించారు. నీటి నిల్వను నివారించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

