వార్తలకు తిరిగి వెళ్లండి

తుంగభద్ర డ్యామ్కు వరద ప్రవాహం కొనసాగుతోంది. బుధవారం 10,632 క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడంతో జలాశయంలో నీటి నిల్వ 95.01 టీఎంసీలకు చేరింది. మొత్తం నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా, కాలువల ద్వారా 7,968 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.
నీటిమట్టం ఆశాజనకంగా ఉండటంతో దిగువ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

