వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి మాధవి నగర్లోని తన నివాసంలో మువ్వన్నెల జెండాను ఎగురవేశారు.
'మై నేషన్–నేషన్ ఫస్ట్' భావనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. ఆమె 2047 నాటికి వికసిత్ భారత్–స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

