Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొలిసారిగా కాశ్మీర్‌కు ఆయిల్ గూడ్స్ రైలు

Follow Udayam on Google
భరత్ తేజ Aug 11, 2026 11:02 AM ఆల్ ఇండియా జాతీయ
పెట్రోలియం ఉత్పత్తులతో కూడిన గూడ్స్ రైలు తొలిసారిగా కాశ్మీర్‌లోయకు చేరుకుంది. రైల్వే రవాణా ద్వారా పెట్రోలియం ఉత్పత్తులు కాశ్మీర్‌కు చేరడం ఇదే మొదటిసారి. ఈ ఘనత ప్రధాని నరేంద్ర మోదీ హయాంలోనే సాధ్యమైందని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఇది సాధ్యం కాలేదన్నది వారి వాదన.

Comments

G
Loading comments...