వార్తలకు తిరిగి వెళ్లండి

ఇటీవల భారీగా పెరిగిన చక్కెర ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయని, పండుగల సీజన్లో ఇవి నియంత్రణలోనే ఉంటాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఎల్పీజీ కొరత తీరడంతో డిమాండ్ పెరిగి తాత్కాలికంగా ధరలు ఎగిశాయని, ప్రభుత్వం దిగుమతులకు అనుమతించడంతో లభ్యత మెరుగుపడిందని డాల్మియా భారత్ షుగర్ ప్రతినిధి కపిల్ నేమా తెలిపారు.
Comments
Loading comments...

