వార్తలకు తిరిగి వెళ్లండి

ఎరువుల రవాణా ఛార్జీలను ఇకపై పీఏసీఎస్లు, ఆగ్రోస్ కేంద్రాలే భరించాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతులపై అదనపు భారం పడే అవకాశం ఉంది. జిల్లాలో 107 పీఏసీఎస్లు, సుమారు 71 ఆగ్రోస్ కేంద్రాలు ఉన్నాయి.
ఇప్పటివరకు మార్క్ఫెడ్ భరించిన రవాణా ఖర్చులు తాజాగా సొసైటీలపై పడ్డాయి. దీంతో యూరియా బస్తాకు రూ.30–40 వరకు అదనంగా వసూలు చేసే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

