వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు ఎరువుల పంపిణీని క్రమబద్ధీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ నెల 20 నుంచి అమల్లోకి రానుంది.
యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల కోసం రైతులు యాప్లో ఆధార్, మొబైల్, భూమి, పంట వివరాలు నమోదు చేయాలి. సాగు విస్తీర్ణం ఆధారంగా రాయితీ ఎరువులు అందిస్తామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

