వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిఖని ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రిలో వ్యాధి నిర్ధారణ సేవలు మెరుగయ్యాయి. అత్యాధునిక పరికరాలతో నమూనాలు సేకరించిన రెండు గంటల్లోనే ప్రింటెడ్ రిపోర్టులు అందిస్తున్నారు.
రోగుల చికిత్స వివరాలను ఆన్లైన్లో తెలుసుకునే సౌకర్యం కల్పించారు. బోధనాసుపత్రుల్లో వేగవంతమైన పరీక్షల సేవలు అందిస్తున్న తొలి ఆసుపత్రిగా గోదావరిఖని నిలిచింది.
Comments
Loading comments...
