వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండ మండలంలో యూరియా సరఫరా సక్రమంగా జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫర్టిలైజర్ యాప్లో బుక్ చేసుకున్నప్పటికీ ఎరువు సకాలంలో అందడం లేదని చెబుతున్నారు.
కొంతమంది విక్రేతలు అధిక ధరలకు యూరియా విక్రయిస్తున్నారని రైతులు ఆరోపించారు. సరఫరాలో జాప్యంపై వ్యవసాయ అధికారులు స్పష్టత ఇచ్చి, రైతులకు యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు
Comments
Loading comments...

