Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూరియా సరఫరాపై రైతుల ఆందోళన

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 06, 2026 6:47 PM నల్గొండతెలంగాణ
యూరియా సరఫరాపై రైతుల ఆందోళన - Udayam
నల్గొండ మండలంలో యూరియా సరఫరా సక్రమంగా జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫర్టిలైజర్ యాప్‌లో బుక్ చేసుకున్నప్పటికీ ఎరువు సకాలంలో అందడం లేదని చెబుతున్నారు. కొంతమంది విక్రేతలు అధిక ధరలకు యూరియా విక్రయిస్తున్నారని రైతులు ఆరోపించారు. సరఫరాలో జాప్యంపై వ్యవసాయ అధికారులు స్పష్టత ఇచ్చి, రైతులకు యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు

Comments

G
Loading comments...