వార్తలకు తిరిగి వెళ్లండి

సదాశివనగర్ మండలం అమర్లబండలో రైతులకు ఫర్టిలైజర్ యాప్ వినియోగంపై ఏఈఓ కే.లిఖిత్రెడ్డి అవగాహన కల్పించారు. యాప్ ద్వారా ఎరువుల బుకింగ్ విధానాన్ని వివరించారు.
ఆయిల్పామ్ సాగు, వ్యవసాయ కుంటల ప్రయోజనాలను రైతులకు తెలియజేశారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ బాలరాజు, ఉపసర్పంచ్ గంగాధర్, రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

