Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైకోర్టు జడ్జి గోపాల కృష్ణారావుకు వీడ్కోలు

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 9:08 AM గుంటూరుGeneral
హైకోర్టు జడ్జి గోపాల కృష్ణారావుకు వీడ్కోలు - Udayam
అమరావతిలోని హైకోర్టు మొదటి కోర్టు హాల్లో న్యాయమూర్తి జస్టిస్ వేణుతురుమల్లి గోపాల కృష్ణారావుకు మంగళవారం ఫుల్ బెంచ్ వీడ్కోలు పలికింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. గోపాల కృష్ణారావు నిబద్ధత కలిగిన న్యాయమూర్తి అని జస్టిస్ లీసా గిల్ కొనియాడారు. అనంతరం తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ గోపాల కృష్ణారావు ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...