వార్తలకు తిరిగి వెళ్లండి

వాడపల్లి ఆలయ అన్నదానానికి రూ.50 వేల విరాళం అందజేశారు.
ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిత్య అన్నదాన పథకానికి విశాఖపట్నానికి చెందిన కంచపు సన్యాసిరావు, సత్యవతి కుటుంబ సభ్యులు బుధవారం రూ.50 వేల విరాళం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఆలయ అధికారులు దాత కుటుంబానికి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
Comments
Loading comments...

