Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేధింపులకు ఏఈ కుటుంబం బలి

Follow Udayam on Google
అనురూప్ Aug 18, 2026 6:11 AM తూర్పుగోదావరి ఆంధ్రప్రదేశ్
వేధింపులకు ఏఈ కుటుంబం బలి - Udayam
షేక్‌ సాధిక్‌ ఖాన్‌ వేధింపులు తాళలేక పంచాయతీరాజ్‌ ఏఈ నాగరాజు కుటుంబం రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో దూకింది. నాగరాజు మృతదేహం లభ్యమైంది. భార్య మీనా, కుమార్తె సౌజన్య గల్లంతయ్యారు. మనుమడు కార్తికేయ రెడ్డిని జాలర్లు రక్షించారు. నాగరాజు లేఖ ఆధారంగా సాధిక్‌ ఖాన్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Comments

G
Loading comments...