వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చిన ఓ జంట సర్వదర్శనం క్యూలైన్, రాంబగీచా ప్రాంతంలో రీల్స్ చేసింది. ఈ వీడియోలు సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
పవిత్ర పుణ్యక్షేత్రంలో దర్శనానికి వచ్చి రీల్స్ చేయడంపై పలువురు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. తిరుమలలో తరచూ ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తుండటంపై చర్చ జరుగుతోంది.
Comments
Loading comments...

