వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నగదు వసూలు చేసి నకిలీ నియామక పత్రాలు ఇచ్చిన కేసులో నలుగురిని నార్నూర్ పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రాథమిక విచారణలో మరికొందరూ మోసపోయినట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు.
Comments
Loading comments...
