Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మలో 103 తెలుగు కవుల ముఖచిత్రాల ప్రదర్శన

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 10:01 AM ఖమ్మంGeneral
ఖమ్మలో 103 తెలుగు కవుల ముఖచిత్రాల ప్రదర్శన - Udayam
ఖమ్మంలోని మోమినాన్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 103 మంది తెలుగు కవుల ముఖచిత్రాలతో ఉపాధ్యాయుడు సయ్యద్‌ షఫీ ప్రదర్శన ఏర్పాటు చేశారు. మాతృభాషపై అభిమానంతో సొంత ఖర్చుతో దీనిని నిర్వహించారు. అన్నమయ్య నుంచి గోరటి వెంకన్న వరకు కవులు, రచయితలు, వాగ్గేయకారుల చిత్రాలను ప్రదర్శించారు. విద్యార్థుల్లో తెలుగు సాహిత్యంపై ఆసక్తి, నైతిక విలువలు పెంపొందించడమే లక్ష్యమని షఫీ తెలిపారు.

Comments

G
Loading comments...