వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేటకు చెందిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధి, అంబేద్కర్ నగర్ అధ్యక్షుడు బీపేట రాజ్కుమార్ ఎస్సీ, ఎస్టీ సిరిసిల్ల జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు.
ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చెన్ని బాబు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు రాజ్కుమార్ను సన్మానించారు. పార్టీ కోసం కృషి చేసే కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుందని అన్నారు.
Comments
Loading comments...

