వార్తలకు తిరిగి వెళ్లండి

సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో సుమారు 25 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా కృష్ణపట్నంలో ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

