వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్ఎస్ఈ ఐపీఓకు యాంకర్ మదుపర్ల నుంచి అంచనాలకు మించి డిమాండ్ వస్తోందని ఎండీ, సీఈఓ ఆశిష్ కుమార్ చౌహాన్ తెలిపారు. యాంకర్ బుక్ తాము ఊహించిన దానికంటే పెద్దదిగా ఉందని పేర్కొన్నారు.
ఎన్ఎస్ఈ ఐపీఓ ఈ నెల 17న ప్రారంభమై 21న ముగియనుంది. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.22,569 కోట్లు సమీకరించనున్నారు.
Comments
Loading comments...

