వార్తలకు తిరిగి వెళ్లండి

ఆహార ధరలు పెరగడంతో ఆగస్టులో రిటెయిల్ ద్రవ్యోల్బణం 4.82 శాతానికి చేరింది. జులైలో ఇది 4.45 శాతంగా నమోదైంది. ఆహార ద్రవ్యోల్బణం కూడా 5.52 శాతం నుంచి 5.95 శాతానికి పెరిగింది.
2026-27లో రిటెయిల్ ద్రవ్యోల్బణం 5 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది.
Comments
Loading comments...

