వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా శృంగవరపుకోట MLA కోళ్ల లలితకుమారీని గురువార లక్కవరపు కోటలోని ఆమె క్యాంపు కార్యాలయంలో కొత్తవలస బార్ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా న్యాయవాదుల పరిరక్షణ చట్టం అమలు అయ్యేలా ప్రభుత్వం కృషి చేయాలని వినతిపత్రం అందించారు. అసోసియేషన్ అధ్యక్షుడు మురళీకృష్ణ ఆధ్వర్యంలో సభ్యులు ఈ చట్టం ఆమలు కోసం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
Comments
Loading comments...

