వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ లో గడిచిన మూడు రోజుల్లో ఒక టీఎంసీ మేర నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం రిజర్వాయర్లో నీటిమట్టం 6.5 టీఎంసీలకు చేరినట్లు ఈఈ వంశీ తెలిపారు.
ప్రస్తుతం మిడ్ మానేరు నుంచి 5,000 క్యూసెక్కులు, నది నుంచి 850 క్యూసెక్కుల చొప్పున ఇన్ఫ్లో వస్తోంది. నీటిమట్టం పెరగడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.నిల్వ 10 టీఎంసీలకు చేరితే ఆలస్యంగా వేసిన పంటలకు సాగునీరు అందుతుందని భావిస్తున్నారు
Comments
Loading comments...

