Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏవో రాజలింగంపై కేసు నమోదు చేయాలని డిమాండ్

Follow Udayam on Google
Saychi kumar Sep 16, 2026 9:20 AM కామరెడ్డిGeneral
ఏవో రాజలింగంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ - Udayam
గాంధారి మండల వ్యవసాయ శాఖ అధికారి (ఏవో) రాజలింగం అనుచిత ప్రవర్తనను నిరసిస్తూ.. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా గాంధారి పోలీస్ స్టేషన్‌లో మంగళవారం పిటిషన్ అందజేయడంతో పాటు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి (DAO) మోహన్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.

Comments

G
Loading comments...