వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్లో పోలీస్, అగ్నిమాపక, జైళ్లు తదితర విభాగాల్లో మొత్తం 2,050 ఉద్యోగాల భర్తీకి నియామక మండలి నోటిఫికేషన్లు జారీ చేసింది.
ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులతో పాటు ఫోరెన్సిక్ నిపుణుల పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

