వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో ఈ నెల 28, 29, 30 తేదీల్లో జరగనున్న ఏఐకెఎంఎస్ నాలుగో జాతీయ మహాసభల వాల్పోస్టర్లను శనివారం కొమురం భీం భవన్లో రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.సాయన్న విడుదల చేశారు. రైతు సమస్యలపై మహాసభల్లో చర్చించి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.
ఆదిలాబాద్ను కరువు జిల్లాగా ప్రకటించి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

