వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లందు మండలం సత్యనారాయణపురంలో ఏఐకేఎంఎస్ జాతీయ మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో ఖమ్మంలో జరిగే మహాసభలను విజయవంతం చేయాలని రాష్ట్ర నాయకుడు నాగేశ్వరరావు కోరారు.
రైతుల సమస్యలపై భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఈ నెల 22న ట్రాక్టర్లతో, 25న మోటార్సైకిళ్లతో ఇల్లందులో ర్యాలీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

