వార్తలకు తిరిగి వెళ్లండి
ఎస్ఐఆర్ ప్రక్రియలో ఏ అర్హుడైన ఓటరు ఓటు హక్కు కోల్పోకుండా చూడాలని ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఆర్డీవో రాజేందర్, తహసీల్దార్లతో సమావేశమై ఎస్ఐఆర్, 22(ఏ) భూములు, రెవెన్యూ సమస్యలపై సమీక్షించారు. పెండింగ్ నోటీసుల పరిష్కారం, కొత్త ఓటర్ల నమోదు, డూప్లికేట్ ఓట్ల గుర్తింపుపై దృష్టి పెట్టాలని సూచించారు.
Comments
Loading comments...

