వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ అక్రమాల పేరుతో వైసీపీ చేపడుతున్న దీక్షలు, ర్యాలీల్లో విద్యార్థులకు బదులు వయోవృద్ధులు పాల్గొంటున్నారని జనసేన నాయకుడు కిరణ్ రాయల్ ఆరోపించారు. తిరుపతి ప్రెస్క్లబ్లో ఆయన మాట్లాడారు.
కొందరు వృద్ధులు హెయిర్ డై వేసుకుని విద్యార్థుల మాదిరిగా నిరసనల్లో పాల్గొంటున్నారని విమర్శించారు. నిరుద్యోగ యువతకు న్యాయం చేయకుండా రాజకీయ లబ్ధి కోసం వైసీపీ నిరసనలు చేపడుతున్నాయని ఆరోపించారు.
Comments
Loading comments...

