Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం తాగి డ్రైవింగ్‌.. ఇద్దరికి జైలు

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 05, 2026 3:51 PM సిద్దిపేటGeneral
మద్యం తాగి డ్రైవింగ్‌.. ఇద్దరికి జైలు - Udayam
సిద్దిపేట ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరు లారీ డ్రైవర్లకు కోర్టు రూ.20 వేల జరిమానా, ఐదు రోజుల జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ సీఐ ముత్యం రాజు తెలిపారు. మద్యం తాగి వాహనం నడిపితే రూ.10 వేల జరిమానా, లైసెన్స్ లేకుండా పట్టుబడితే రూ.5 వేల జరిమానాతో పాటు చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Comments

G
Loading comments...