వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి(R) దామినేడు పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 181/5 ఆస్తిని డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన కేసులో తిరుచానూరు పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. బాధితుడు మల్లికార్జునరెడ్డి ఫిర్యాదుతో 2024లో కేసు నమోదైంది.
వెంకటేష్, శివ, మంగమ్మ, రాధ, విజయ, ఆదిశేషారెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ సునీల్కుమార్ తెలిపారు.
Comments
Loading comments...

