Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు బీఆర్‌ఎస్‌ హయాంలో నిర్మించినవే

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 10, 2026 4:57 PM హైదరాబాద్తెలంగాణ
కాంగ్రెస్‌ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు బీఆర్‌ఎస్‌ పాలనలోనే నిర్మించినవని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అన్నారు. ఇళ్ల పంపిణీ సభలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో వాగ్వాదానికి దిగారు. ఇళ్లను తామే నిర్మించి ఇచ్చామని కాంగ్రెస్‌ ప్రభుత్వం చెప్పుకోవడం సరికాదని కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...