Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దోమలో మాజీ సర్పంచ్‌ల అరెస్ట్

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 11:07 AM వికారాబాద్General
దోమలో మాజీ సర్పంచ్‌ల అరెస్ట్ - Udayam
పెండింగ్‌ బిల్లుల చెల్లింపుల కోసం ‘చలో అసెంబ్లీ’కి బయలుదేరిన దోమ మండల మాజీ సర్పంచ్‌లను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. కే.రాజిరెడ్డి, యశోద తిరుపతయ్య సాగర్, మామిళ్ల నర్సిములు, దొడ్ల అంజిలయ్య తదితరులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పెండింగ్‌ బిల్లులు చెల్లించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని మాజీ సర్పంచులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...